logo

జిల్లా కేంద్రంలో బంద్‌

పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ.15 వేలు కల్పించాలని డిమాండ్‌తో రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన  బంద్‌  ప్రశాంతంగా సాగుతోంది. 

Published : 06 Feb 2023 11:38 IST

ఆసిఫాబాద్ : పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ.15 వేలు కల్పించాలని డిమాండ్‌తో రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన  బంద్‌  ప్రశాంతంగా సాగుతోంది. సంఘం సభ్యులంతా ఉదయం పట్టణంలో తిరిగి బంద్‌ పాటించాలని సూచించారు. దీంతో వ్యాపారులు  అన్ని వ్యాపార సంస్థలను మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని