logo

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. స్థానిక కాపువాడలోని అర్జున్‌ అనారోగ్యంతో బాధపడుతూ.. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

Published : 23 Mar 2023 06:09 IST

కాపువాడలో చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కౌన్సిలర్‌ జయచందర్‌ తదితరులు

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. స్థానిక కాపువాడలోని అర్జున్‌ అనారోగ్యంతో బాధపడుతూ.. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. అతడికి సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.30 వేల చెక్కును బుధవారం ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో పురపాలిక వైస్‌ ఛైర్మన్‌ ఆర్‌.గిరిశ్‌కుమార్‌, కౌన్సిలర్‌ పిర్సింగుల జయచందర్‌ పాల్గొన్నారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని