సాంకేతిక గణనాథ
గణనాథుడు కొలువుదీరిన మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ప్రతి మండపంపై పోలీసుల నిఘా
మండపాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్న పోలీసు అధికారి
మంచిర్యాలనేరవిభాగం, న్యూస్టుడే: గణనాథుడు కొలువుదీరిన మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండపం తమ ఆధీనంలో ఉండేలా ప్రత్యేక సాంకేతికతను జోడిస్తూ విగ్రహాలకు జియో ట్యాగింగ్ అనుసంధానం చేశారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పూర్తికాగా ఈ ఏడాది ప్రతిష్ఠించిన 6,180 మండపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.
ముందస్తు ప్రణాళికతో..
వినాయక నవరాత్రుల సందర్భంగా పోలీసులు ముందు నుంచి ప్రణాళిక ప్రకారం సాగుతున్నారు. మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వాహకులు తప్పకుండా ముందస్తుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ (policeportal.tspolice.gov.in) ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఠాణాలవారీగా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి గతంలో ఎలాంటి ఘటనలకు దారి తీయని మండపాలకు అనుమతులు ఇచ్చారు.
మ్యాప్లో జియోట్యాగింగ్ చేసిన మండపం ఇలా..
జియోట్యాగింగ్ ఇలా...
బ్లూకోల్ట్స్ సిబ్బంది వద్ద ట్యాబ్లున్నాయి. పట్టణాలు, గ్రామాల్లోని గణపతి మండపాలను పరిశీలించి కమిటీల నిర్వాహకుల పూర్తి వివరాలు రాసుకున్నారు. ఆ తర్వాత ట్యాబ్లో గణపయ్య మండపం ఫొటో తీసి ఆన్లైన్ ద్వారా జియోట్యాగింగ్ చేశారు. అందులోని లొకేషన్ ఆప్షన్ను నొక్కగానే వెంటనే మండపం ఏర్పాటు చేసిన ప్రాంతం తెలుస్తుంది. నిమజ్జనం ఏ రోజు, ఎక్కడ చేస్తారనే వివరాలను పొందుపరిచారు. టీఎస్కాప్ అప్లికేషన్లో ఎప్పటికప్పుడు బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది మండపాల దగ్గరికి వెళ్తున్నారో లేదో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రత
[ 01-12-2023]
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం అదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో ఈవీఎంలు, వీవీ ప్యాట్లు భద్రపరిచారు. -
ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం
[ 01-12-2023]
సమాజంలో ఎయిడ్స్ వ్యాధి లేకుండా కృషి చేయాలని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ తెలిపారు. -
రేపు జోనల్ స్థాయి క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు
[ 01-12-2023]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శనివారం(డిసెంబరు 2) అండర్-17 ఏళ్ల విభాగం బాలుర జోనల్ స్థాయి క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడా సమాఖ్య కార్య నిర్వాహక కార్యదర్శి కాంతారావు తెలిపారు. -
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు
[ 01-12-2023]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
Telangana Elections: రూ. 2.50 లక్షలు ఖర్చయినా దక్కని ఓటు హక్కు
[ 01-12-2023]
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్ 15 ఏళ్లుగా న్యూజిలాండ్లోని ఓ కంపెనీలో వెల్డర్గా పని చేస్తున్నారు. -
వెల్లివిరిసిన ఓటరు చైౖతన్యం
[ 01-12-2023]
ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకుని జిల్లాలో ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. -
టీటీడీసీ కేంద్రానికి ఈవీఎంల తరలింపు
[ 01-12-2023]
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగించుకున్న సిబ్బంది ఒక్కొక్కరుగా గురువారం రాత్రి వరకు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. -
ఓటేశాం.. గొప్ప అనుభూతిని పొందాం
[ 01-12-2023]
తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భం మరిచిపోని అనుభూతినిస్తుంది. -
నిండుగా.. ఓట్ల పండగ..
[ 01-12-2023]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తొలిసారి ఓటువచ్చిన కొత్త ఓటరు మొదలు..వంద సంవత్సరాల వృద్ధుల వరకు బాధ్యతగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. -
ప్రచారం అయినా.. ప్రయోజనమే
[ 01-12-2023]
జిల్లాలో చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సంబంధిత సిబ్బందిని సంప్రదించి పోలింగ్ చీటీలు తీసుకున్నారు. -
వాగు దాటి చైతన్యం చాటి.!
[ 01-12-2023]
అన్ని సౌకర్యాలు ఉండి.. పోలింగ్ కేంద్రం ఇంటికి సమీపంలోనే ఉన్నా.. ఓటేంవేస్తాంలే అనుకునే వారు చాలా మంది కనిపిస్తుంటారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు
[ 01-12-2023]
శాసనససభ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి భాజపా నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే రమేష్ రాఠోడ్ తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే సుమన్ రాఠోడ్తో కలిసి వచ్చి ఉట్నూరులోని ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
బాలింత.. స్ఫూర్తి ఆకాశమంత
[ 01-12-2023]
-
నాలుగు తరాలు
[ 01-12-2023]
ఇంద్రవెల్లి మండలం అంజి పోలింగ్ బూత్లో మామిడిగూడకు చెందిన నాలుగు తరాలవారు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. -
ఆలస్యంగా మొదలై.. రాత్రి వరకు పోలింగ్
[ 01-12-2023]
శాసనసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. -
అభ్యర్థుల ఓటుబాట
[ 01-12-2023]
జిల్లాలో గురువారం జరిగిన ఎన్నికల పోలింగ్లో పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ఓటు గల్లంతు..!
[ 01-12-2023]
శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచాలని ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు చేపట్టింది. ప్రతి ఓటరుకు పోల్ చీటీ పంపిణీ చేయాలని ఆదేశించింది. -
ఛాలెంజ్ చేసి.. ఓటు వేసి
[ 01-12-2023]
ఆసిఫాబాద్ పట్టణం 190వ పోలింగ్ కేంద్రంలో కంచుకోటకు చెందిన వేముల నాగమణికి ఓటుహక్కు ఉంది. -
పల్లె, పట్నం ఓటుకు కదిలె..
[ 01-12-2023]
మంచిర్యాల జిల్లాలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్నచిన్న చెదురుమొదురు సంఘటనలు మినహా జిల్లాలోని 743 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
కండువా వేసుకొని.. ఓటేసి
[ 01-12-2023]
బెల్లంపల్లి భారాస అభ్యర్థి, ఎమ్మెల్యే చిన్నయ్య తన సొంత గ్రామ నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. -
వయో వృద్ధులు.. ఓటు ధీరులు
[ 01-12-2023]
గురువారం జరిగిన ఓట్ల పండగ రోజు వృద్ధులు, దివ్యాంగులు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. -
పంచాయతీ చేస్తామని హామీ ఇస్తేనే ఓటేస్తాం
[ 01-12-2023]
తమ గ్రామాల ప్రజలు పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలంటే ఆరు కి.మీ. దూర భారం అవుతుందని.. ఏళ్లుగా తమ గ్రామాన్ని పంచాయతీగా చేయాలని కోరుతున్నా పట్టించుకోలేదని వరిపేట గ్రామస్థులు ఓటు హక్కుకు దూరంగా ఉన్నారు. -
ఓటేయడానికి వచ్చి ఇద్దరు వృద్ధులు మృతి
[ 01-12-2023]
పోలింగ్ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. -
పోరు ముగిసింది.. ఫలితమే మిగిలింది
[ 01-12-2023]
జిల్లాలో శాసనసభ ఎన్నికల ఘట్టం గురువారం ముగిసింది. పోలింగ్ ప్రక్రియ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరగడంతో ముఖ్యఅంకానికి తెరపడింది. -
కూడినా తీసివేసినా ఆఖరుకు ‘ప్లస్సే’..!!
[ 01-12-2023]
సాధారణంగా కూడికలు, తీసివేతల్లో ఆఖరుకు లెక్క వేర్వేరుగా వస్తుంది. -
ఓటర్ల నిరాసక్తత
[ 01-12-2023]
ఓ పక్క అధికారుల ప్రచారం.. మరోపక్క సామాజిక మాధ్యమాల్లో విస్తృత సందేశాలు.. అయినా ఓటర్లలో నిరాసక్తత తొలగలేదు. -
మొరాయించిన ఈవీఎంలు.. చెదురుమదురు ఘటనలు
[ 01-12-2023]
జిల్లాలోని మూడు నియోజకవర్గాలైన నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో గురువారం జరిగిన ఎన్నికల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది.


తాజా వార్తలు (Latest News)
-
IND vs SA: అతడికి ఓ లాలీపాప్ ఇచ్చారు.. చాహల్ను వన్డేలకు ఎంపిక చేయడంపై హర్భజన్
-
Telsa: టెస్లాకు ప్రత్యేక మినహాయింపులు ఉండవ్!
-
Social Look: చీరలో మెరిసిన త్రిష.. పూజ క్విక్ పిక్..!
-
GST collections: నవంబర్ జీఎస్టీ వసూళ్లు ₹1.67 లక్షల కోట్లు
-
Cyclone: ఏపీకి తుపాను ముప్పు.. మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం
-
Bengaluru: తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందొద్దు: కర్ణాటక హోంమంత్రి విజ్ఞప్తి