logo

పసుపు కొమ్ములతో అమ్మకు అలంకరణ

మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారు శుక్రవారం పసుపు కొమ్ముల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అనకాపల్లికి చెందిన చైతన్య అమ్మవారిని పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు.

Published : 13 Aug 2022 01:48 IST

మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారు శుక్రవారం పసుపు కొమ్ముల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అనకాపల్లికి చెందిన చైతన్య అమ్మవారిని పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని చూసిన భక్తులు తన్మయత్వం చెందారు. శ్రావణ శుక్రవారం కావడంతో వేకువజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, నర్సింగరావు దంపతులు కూడా అమ్మవారికి పూజలు నిర్వహించారు.

- పాడేరు, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు