logo

ప్రశాంతంగా ముగిసిన వారోత్సవాలు

మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు ముగియడంతో ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో గాలింపు చేపట్టిన పోలీసు బృందాలు గురువారంతో వెనుదిరిగాయి. వారోత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ ముందస్తుగా గాలింపులు చేపట్టింది. ఏఓబీలో 15 సాయుధ

Published : 30 Sep 2022 00:53 IST

గెడ్డ దాటుతున్న సాయుధ దళాలు

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు ముగియడంతో ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో గాలింపు చేపట్టిన పోలీసు బృందాలు గురువారంతో వెనుదిరిగాయి. వారోత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ ముందస్తుగా గాలింపులు చేపట్టింది. ఏఓబీలో 15 సాయుధ పోలీసు బృందాలు జల్లెడపట్టాయి. వర్షాలు ఎక్కువగా ఉండటంతో గెడ్డలు పొంగి ప్రవహించాయి. వారోత్సవాలు ప్రశాంతంగా ముగియటంతో సాయుధ బలగాలు లక్ష్మీపురం, బుంగాపుట్టు పంచాయతీల్లో ఉప్పొంగిన గెడ్డలు దాటుకుంటూ మండల కేంద్రానికి చేరుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని