‘వైకాపా పాలనలో రాష్ట్రం నాశనం’
వైకాపా పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని గిరిజన మోర్జా జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీవిశ్వనాథ్ పేర్కొన్నారు. గురువారం పార్టీ మండలాధ్యక్షుడు శారపు పోతురాజు ఆధ్వర్యంలో మొల్లేరు, ఆర్డీపురం, జియ్యంపాలెం, జగ్గంపాలెం, సూరంపాలెం, కొత్తాడ పంచాయతీల్లో
తాజంగి ప్రజాపోరు యాత్రలో మాజీ ఎంపీ గీత
గంగవరం, న్యూస్టుడే: వైకాపా పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని గిరిజన మోర్జా జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోసూరి కాశీవిశ్వనాథ్ పేర్కొన్నారు. గురువారం పార్టీ మండలాధ్యక్షుడు శారపు పోతురాజు ఆధ్వర్యంలో మొల్లేరు, ఆర్డీపురం, జియ్యంపాలెం, జగ్గంపాలెం, సూరంపాలెం, కొత్తాడ పంచాయతీల్లో భాజపా ప్రజా పోరు యాత్ర నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ వైకాపా, తెదేపా రెండూ కుటుంబ పార్టీలన్నారు. భాజపా మాత్రమే ప్రజల కోసం పనిచేస్తోందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని చెప్పారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుల్లికొండలుదొర, నాయకులు బి.వి.భారతి, కుంజం సత్యనారాయణమ్మ, రమేø్, సూర్యచంద్ర, నరమాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
చింతపల్లి గ్రామీణం, న్యూస్టుడే: మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అరకు మాజీ ఎంపీ, భాజపా నాయకురాలు కొత్తపల్లి గీత పేర్కొన్నారు. గురువారం ప్రజాపోరు యాత్రలో భాగంగా భాజపా మండల అధ్యక్షుడు జైతి ప్రభాకర్ ఆధ్వర్యంలో తాజంగి, పెదబరడ గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను గిరిజనులకు వివరించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. భాజపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. నాయకులు కురుసా ఉమామహేశ్వరరావు, పాంగి రాజారావు, కూడా కృష్ణారావు, అప్పలరాజు, కదుల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె