logo

మహనీయులకునివాళి

జాతిపిత మహాత్మా గాంధీ, దివంగత మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలను ఆదివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. పాడేరు కలెక్టరేట్‌లో గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు.

Published : 03 Oct 2022 01:40 IST

కలెక్టరేట్‌లో గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

పాడేరు, న్యూస్‌టుడే: జాతిపిత మహాత్మా గాంధీ, దివంగత మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలను ఆదివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. పాడేరు కలెక్టరేట్‌లో గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ గాంధీ, శాస్త్రి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జగన్మోహన్‌రావు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని