logo

పథకాలు సక్రమంగా అందుతున్నాయా?

లగిశపల్లి, గురుపల్లి పంచాయతీల పరిధిలో సోమవారం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 04 Oct 2022 02:38 IST


రాతికట్టు మెట్లు దిగుతున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

పాడేరు, న్యూస్‌టుడే: లగిశపల్లి, గురుపల్లి పంచాయతీల పరిధిలో సోమవారం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుపల్లి పంచాయతీ తోటగున్నెల ఆదివాసీ గ్రామానికి కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ చేరుకున్నారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. తాగు, సాగునీరు, రహదారులు తదితర సమస్యలను గిరిజనులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మ్యుటేషన్‌, ఈ-కేవైసీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని