logo

శారదా పీఠంలో ఎంపీ దంపతులు

విశాఖ శారదా పీఠాన్ని ఎంపీ మాధవి దంపతులు మంగళవారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. పీఠంలోని రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు.

Published : 05 Oct 2022 02:47 IST

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి ఆశీస్సులు తీసుకుంటున్న ఎంపీ మాధవి దంపతులు

కొయ్యూరు, న్యూస్‌టుడే: విశాఖ శారదా పీఠాన్ని ఎంపీ మాధవి దంపతులు మంగళవారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. పీఠంలోని రాజశ్యామల అమ్మవారికి పూజలు చేశారు. ఈ మేరకు ఎంపీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని