logo

ఆర్టీసీ బస్సు మొరాయింపు

ఏలేశ్వరం నుంచి నర్సీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు సాంకేతిక సమస్యతో మంగళవారం రాజవొమ్మంగిలో నిలిచిపోయింది.

Published : 05 Oct 2022 02:47 IST

రాజవొమ్మంగిలో బస్సు తోస్తున్న ప్రయాణికులు, ఇతరులు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: ఏలేశ్వరం నుంచి నర్సీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు సాంకేతిక సమస్యతో మంగళవారం రాజవొమ్మంగిలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. కొద్ది దూరం బస్సును తోసినప్పటికీ ఫలితం లేదు. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని