logo

పాపికొండల్లో సందడి

పోచవరం లాంచీల రేవు నుంచి పాపికొండల పర్యటకం శుక్రవారం తిరిగి ప్రారంభమైంది.

Published : 26 Nov 2022 02:26 IST

గోదావరిలో బోటుపై విహరిస్తున్నపర్యటకులు

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: పోచవరం లాంచీల రేవు నుంచి పాపికొండల పర్యటకం శుక్రవారం తిరిగి ప్రారంభమైంది. మూడుబోట్లపై 180 మంది గోదావరిలో విహరించారు. తుపాను హెచ్చరికలతో అధికారులు ఈ యాత్రను నిలిపివేశారు. ఈ ప్రభావం తగ్గడంతో యాత్ర ప్రారంభించారు. పర్యటకులతో పాపికొండల పరివాహక ప్రాంతం సందడిగా మారింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని