ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్ల వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు.
జడ్పీ స్థాయీ కమిటీలో జడ్పీటీసీల ఆగ్రహం
మాట్లాడుతున్న సుభద్ర, జడ్పీ సీఈఓ శ్రీరామమూర్తి
విశాఖపట్నం, న్యూస్టుడే: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్ల వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన స్థాయీ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను నర్సీపట్నం, దేవరాపల్లి, గొలుగొండ జడ్పీటీసీ సభ్యులు రమణమ్మ, కర్రి సత్యం, గిరిబాబు ప్రస్తావించారు. కర్రి సత్యం మాట్లాడుతూ పాండ్రంగి మిల్లుకు తన ధాన్యం పంపితే మిల్లరు తీసుకోలేదని, రూ.10 వేలిస్తే గానీ కొనుగోలు చేయకపోవడం దారుణమని వాపోయారు. రంగు మారాయని చెబుతూ కొనడం లేదన్నారు. ప్రభుత్వం చెబుతున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి పూర్తి భిన్నంగా ఉందని.. తనకే ఇటువంటి పరిస్థితి ఎదురైతే సాధారణ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పలేమన్నారు.
* జడ్పీ ఛైర్పర్సన్ మాట్లాడుతూ జగనన్న కాలనీల పనులు ఉగాది నాటికి పూర్తి చేయాలన్నారు. కశింకోట ఆర్ఈసీఎస్ను ఈపీడీసీఎల్లో విలీనం చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. స్థాయీ కమిటీ సమావేశాలు నామమాత్రంగా జరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆరోగ్యశాఖ అధికారులు సమావేశానికి గైర్హాజరవడంపై గిరిజన ప్రాంత జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని, వచ్చే సమావేశాల నుంచి తప్పనిసరిగా హాజరయ్యేలా చూస్తామని సీఈఓ శ్రీరామమూర్తి సభ్యులకు హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు