ఎన్నికల హామీలన్నీ అమలు
రుణ మాఫీ అంటూ డ్వాక్రా మహిళలకు గత ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు మోసం చేశారని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విమర్శించారు.
సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
పాడేరు, న్యూస్టుడే: రుణ మాఫీ అంటూ డ్వాక్రా మహిళలకు గత ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు మోసం చేశారని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విమర్శించారు. స్థానిక మోదకొండమ్మ ఆడిటోరియం ప్రాంగణంలో సోమవారం వైఎస్సార్ మూడో విడత ఆసరా సంబరాలు నిర్వహించారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే నమూనా చెక్కు ఎమ్మెల్యే అందజేశారు. ఆమె మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారన్నారు. ఆసరా పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వెలుగు ఏపీడీ మురళి, పాడేరు ఎంపీపీ రత్నకుమారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Accident: ‘అతడి తల ఫుట్బాల్లా వచ్చి నా ఛాతీపై పడింది’.. షాక్లో అస్సాం యువకుడు!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
WTC final: ఫేవరెట్ ఎవరో చెప్పడం కష్టం.. భారత బౌలింగ్ అటాక్లో ప్రధాన అస్త్రం అతడే: డివిలియర్స్
-
Movies News
Siddharth: శర్వానంద్ వెడ్డింగ్లో సిద్ధార్ధ్ సింగింగ్.. హిట్ పాటతో సందడి
-
Politics News
Bengaluru: కర్ణాటకలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 30న ఉప ఎన్నిక
-
India News
Odisha train accident: ‘నీళ్లను చూసినా రక్తంలాగే అనిపిస్తోంది’ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సవాళ్లు..!