logo

విదేశీ పర్యటకుల సందడి

ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని ఒనకఢిల్లీ వారపు సంతలో గురువారం ఇటలీ దేశ పర్యటకులు సందడి చేశారు. వారపు సంతలో బోండా, గదబ గిరి మహిళల వేషధారణ పరిశీలించడానికి

Published : 31 Mar 2023 03:09 IST

ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని ఒనకఢిల్లీ వారపు సంతలో గురువారం ఇటలీ దేశ పర్యటకులు సందడి చేశారు. వారపు సంతలో బోండా, గదబ గిరి మహిళల వేషధారణ పరిశీలించడానికి విదేశీ పర్యటకులు వస్తుంటారు. గురువారం శ్రీరామనవమి కావడంతో విదేశీ పర్యటకులు ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొని విశిష్టత తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని