సంక్షేమం అమలు సత్తా చంద్రన్నకే
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలను అమలుచేసే సత్తా కేవలం తెదేపా అధినేత చంద్రబాబునాయుడికే ఉందని, ప్రతిఒక్కరు ఆయనకు మద్దతుగా నిలవాలని జడ్పీటీసీ సభ్యుడు వాళ్ల రంగారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ముత్యాల రామారావు, ఎంపీటీసీ సభ్యుడు వాళ్ల వెంకటేశ్వర్రావురెడ్డి అన్నారు.
పోచవరంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
వరరామచంద్రాపురం, న్యూస్టుడే: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలను అమలుచేసే సత్తా కేవలం తెదేపా అధినేత చంద్రబాబునాయుడికే ఉందని, ప్రతిఒక్కరు ఆయనకు మద్దతుగా నిలవాలని జడ్పీటీసీ సభ్యుడు వాళ్ల రంగారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ముత్యాల రామారావు, ఎంపీటీసీ సభ్యుడు వాళ్ల వెంకటేశ్వర్రావురెడ్డి అన్నారు. శనివారం వరరామచంద్రాపురం మండలం తుమ్మిలేరు పంచాయతీ పోచవరంలో మండల తెలుగు మహిళల ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెదేపా మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు పథకాలను ప్రకటించి న్యాయం చేశారన్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు అక్రోజు భాగ్యలక్ష్మి, వైస్ ఎంపీపీలు వడ్డానపు భాగ్యలక్ష్మి, ముర్ల మంగిరెడ్డి, సర్పంచి అందెల సీతారామరాజు, ఎండీ రహీమ్, బీరక సూర్యప్రకాశరావు, కనకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KTR: దిల్లీ బాస్ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్