ఉద్యోగులపై ప్రభుత్వం వేధింపులు
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో శతశాతం ఉద్యోగాలు ఆదివాసీలతో భర్తీ చేసేలా కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరముందని ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల దీక్ష
పాడేరు/పట్టణం, న్యూస్టుడే: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో శతశాతం ఉద్యోగాలు ఆదివాసీలతో భర్తీ చేసేలా కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరముందని ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శనివారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. ఆదివాసీ ఐకాస జిల్లా కన్వీనర్ రామారావుదొర, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు యోగి, రామకృష్ణ, ముక్కి రామకృష్ణ, గంగన్నపడాల్, కాంతారావు, పోతురాజు, ఈశ్వరరావు, వరలక్ష్మి, నందో, కర్రన్న, రాజు, సింహాచలం, శాంతకుమారి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ ధ్రువపత్రాలపై ఫిర్యాదు
పాడేరు, న్యూస్టుడే: అక్రమంగా జారీ చేసిన ధ్రువపత్రాలను రద్దు చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను కోరినట్లు ఆదివాసీ ఐకాస కన్వీనర్ రామారావుదొర తెలిపారు. ఎస్డీసీని తమ బృందం సభ్యులు కలిశారన్నారు. నకిలీ ధ్రువపత్రాలు జారీచేసిన రెవెన్యూ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఆదివాసీ ఐకాస నాయకులు గంగన్నపడాల్, గంగరాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గిరి రైతుల్లో తుపాను గుబులు
[ 01-12-2023]
తుపాను హెచ్చరిక గిరి రైతుల్లో గుబులు రేపుతోంది. చేతికందే పలు రకాల పంటలు వర్షాల కారణంగా ఎక్కడ దెబ్బతింటాయోనన్న ఆందోళన వీరిలో మొదలైంది. -
మన్యంలో చలిపంజా
[ 01-12-2023]
మన్యంలో చలి పంజా విసురుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ఎట్టకేలకు శీతల గిడ్డంగి నిర్మాణం
[ 01-12-2023]
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. ఇదీ నిన్నమొన్నటి వరకు గిరిజన రైతుల పరిస్థితి. మన్యంలో ఉన్న శీతల వాతావరణం వల్ల సంప్రదాయ పంటలతోపాటు స్ట్రాబెరీ, లిచీ, డ్రాగన్ వంటి విదేశీ పంటలనూ గిరి రైతులు సాగు చేస్తున్నారు. -
హిందూ ధర్మ ప్రచారం చారిత్రక అవసరం
[ 01-12-2023]
సనాతన హిందూ ధర్మంపై వాడవాడలా ప్రచారం చేయాలని, ఇది చారిత్రక అవసరమని ఆధ్యాత్మిక ప్రవచనకర్త కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. -
ఉత్సవ విగ్రహాలుగా సర్పంచులు
[ 01-12-2023]
పాడేరులో నియోజకవర్గ సర్పంచుల ఫోరం ఎన్నిక గురువారం నిర్వహించారు. -
రేకుల షెడ్లలో పారిశ్రామిక ‘శిక్ష’ణ!
[ 01-12-2023]
ఉమ్మడి జిల్లాలోని ఐటీఐలకు కనీస వసతులు కరవయ్యాయి. విద్యార్థులు అరకొర వసతులతో ఇబ్బందులు పడుతూ చదువుకుంటున్నారు. -
పరికరమున్నా.. ఫలితమేది?
[ 01-12-2023]
ఆసుపత్రికి వచ్చే రోగులు చేతులు శుభ్రపరచుకునేందుకు ప్రభుత్వం అందించిన హ్యాండ్వాష్లు నిరుపయోగంగా మారాయి. -
కార్మికుని కుటుంబానికి రూ. 10.25 లక్షల సాయం
[ 01-12-2023]
సెజ్లో గుండెపోటుతో మృతిచెందిన కార్మికుని కుటుంబానికి రూ. 10.25 లక్షల ఆర్థిక సాయం అందివ్వడానికి కంపెనీ ప్రతినిధులు ముందుకొచ్చారు. -
విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి
[ 01-12-2023]
జిల్లాలో స్థానికంగా లభ్యమయ్యే వనరులతో భవన నిర్మాణాలు చేపడితే మేలని కేంద్ర బొగు,్గ గనులశాఖ అదనపు కార్యదర్శి, నీతి ఆయోగ్ ప్రభారి అధికారి ఎం.నాగరాజు పేర్కొన్నారు. -
నాలుగు కాళ్ల కోడిపిల్ల
[ 01-12-2023]
సాధరణంగా కోడిపిల్లకు రెండు కాళ్ళు, రెండు రెక్కలు ఉంటాయి. మండల కేంద్రంలో సంతపాకల ఎలక్ట్రీషియన్ ముత్యాల రాంబాబు ఇంటో -
స్టీల్ప్లాంట్ పరిరక్షణకే ‘ఉక్కు సత్యాగ్రహం’
[ 01-12-2023]
స్టీల్ప్లాంటు పరిరక్షణకే ఉక్కు సత్యాగ్రహం సినిమా తీసినట్లు దర్శకుడు, రచయిత సత్యారెడ్డి తెలిపారు. -
కణుజును వధించిన ముగ్గురి అరెస్టు
[ 01-12-2023]
చినరాచపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న కణుజును మాంసం కోసం వధించిన ముగ్గురిని అటవీ అధికారులు పట్టుకున్నారు. -
కాలువలో సాధువు మృతదేహం
[ 01-12-2023]
చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పొల్లూరు గ్రామంలో వారం రోజులుగా భిక్షాటన చేసుకుంటున్న సాధువు గురువారం ఉదయం కాలువలో శవమై కనిపించాడు. -
ఎయిడ్స్ భూతం.. అవగాహనతోనే అంతం
[ 01-12-2023]
వ్యాధిగ్రస్థులకు అవసరమైన మందులు ఉచితంగా అందించడంతోపాటు, పింఛను వంటి సదుపాయాలు కల్పించారు. -
మాకు నమ్మకం లేదయ్యా..!
[ 01-12-2023]
‘రహదారులపై గుంతలన్నీ పూడ్చేయాలి. వాటి ఫొటోలు తీసి నాడు ఎలా ఉండేవి.. నేడు ఎలా తయారుచేసిందీ సచివాలయాల దగ్గర ప్రదర్శించాలి..’ రోడ్ల మరమ్మతులపై సమీక్షించినప్పుడల్లా ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలు ఇవే -
జనం ఉప్పొంగేలా ‘యువగళం’ ముగింపు సభ
[ 01-12-2023]
డిసెంబరు ఆరు నుంచి అనకాపల్లి జిల్లాలో ప్రవేశిస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలకాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. -
ఉద్యోగ నియామక పత్రాల అందజేత
[ 01-12-2023]
ఏడాది కాలంలో దేశంలోని 10 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలను అందించడానికి ఉపాధి కల్పన దిశగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో రోజ్గార్ మేళా ఒకటని అతిథులు కొనియాడారు.


తాజా వార్తలు (Latest News)
-
Bomb threat: బెంగళూరులో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?