logo

గుంటూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గురువారం గుంటూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ రైలు(07433) హైదరాబాద్‌లో ఈనెల 24న 18.40

Published : 22 May 2022 04:24 IST

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గురువారం గుంటూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ రైలు(07433) హైదరాబాద్‌లో ఈనెల 24న 18.40 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌ 19.00, నల్గొండ 20.38, మిర్యాలగూడ 21.38, నడికుడి 22.10, సత్తెనపల్లి 22.50, గుంటూరు 00.10, తెనాలి 01.10, బాపట్ల 01.50, తిరుపతి 07.50 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07434) ఈనెల 26న తిరుపతిలో 20.25 గంటలకు ప్రారంభమై బాపట్ల 00.58, తెనాలి 01.40, గుంటూరు 02.20, సత్తెనపల్లి 03.00, నడికుడి 04.00, మిర్యాలగూడ 04.40, నల్గొండ 05.15, సికింద్రాబాద్‌ 07.20, హైదరాబాద్‌ 08.30 గంటలకు చేరుతుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని