logo

నగరం... త్రివర్ణమయం

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల సందర్భంగా విజయవాడ నగరం విద్యుత్తు కాంతులతో కళకళలాడుతోంది. ఎంజీ రోడ్డులోని డివైడర్‌ మధ్యలో ఉన్న స్తంభాలకు, బెంజిసర్కిల్‌ వంతెనలపై రంగు,

Published : 13 Aug 2022 05:43 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల సందర్భంగా విజయవాడ నగరం విద్యుత్తు కాంతులతో కళకళలాడుతోంది. ఎంజీ రోడ్డులోని డివైడర్‌ మధ్యలో ఉన్న స్తంభాలకు, బెంజిసర్కిల్‌ వంతెనలపై రంగు, రంగుల విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేయడంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని