బాధితులకు కృత్రిమ కాళ్లు అందజేత
రైలు, రోడ్డు ప్రమాదాల రూపంలో ఆ యువతను విధి వక్రీకరిస్తే.. తామున్నామంటూ.. సుధీక్షణ్ ఫౌండేషన్, పలువురు ప్రవాసాంధ్రులు చేయూతనిచ్చి వారి జీవితాలను నిలబెట్టారు. ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన 5 గురు విద్యార్థులకు రూ.4 లక్షల విలువైన కృత్రిమ కాళ్లను విజయవాడలోని కలెక్టరేట్లో కలెక్టర్ ఎస్.డిల్లీరావు
కృత్రిమ కాళ్లను అమర్చుకున్న వారితో కలెక్టర్ డిల్లీరావు, డీటీసీ పురేంద్ర, విమల, వాసు,
శ్రీనివాసరావు, రాజకుమారి, ప్రసాద్, ఝాన్సీ, వలి
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే: రైలు, రోడ్డు ప్రమాదాల రూపంలో ఆ యువతను విధి వక్రీకరిస్తే.. తామున్నామంటూ.. సుధీక్షణ్ ఫౌండేషన్, పలువురు ప్రవాసాంధ్రులు చేయూతనిచ్చి వారి జీవితాలను నిలబెట్టారు. ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన 5 గురు విద్యార్థులకు రూ.4 లక్షల విలువైన కృత్రిమ కాళ్లను విజయవాడలోని కలెక్టరేట్లో కలెక్టర్ ఎస్.డిల్లీరావు, ఉపరవాణా శాఖాధికారి పురేంద్ర సోమవారం అందజేశారు. సుధీక్షణ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చిగురుపాటి విమల మాట్లాడుతూ.. విధి వక్రీకరించిన యువత, పిల్లలు తిరిగి చదువుకునేలా తమ సేవా సంస్థ ద్వారా 15 ఏళ్ల నుంచి ప్రతి నెలా 5 గురు యువత/పిల్లలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన, నాణ్యతతో కూడిన ప్రోస్తేటిక్ కృత్రిమ కాళ్లు, చేతులను, అవసరమైన వారికి మూడు చక్రాల సైకిళ్లను అందజేస్తున్నట్లు తెలిపారు. వీహెచ్ఈఈడీయూ రహదారి భద్రత ఎన్జీవో డైరెక్టర్ ఎం.వాసు, ఫౌండేషన్ సభ్యులు ఎన్.శ్రీనివాసరావు, ఆర్.రాజకుమారి, ప్రసాద్, ఎస్.జాన్సీ, ఎస్కే వలీ తదితరులు పాల్గొన్నారు.
బాధిత యువత.. దాతల వివరాలు: విజయవాడ మారుతీనగర్కు చెందిన ఐ.టి.రమేష్ కుమార్.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పాలిటెక్నికల్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థి. రైలులో రాకపోకలు సాగిస్తున్న తరుణంలో జూన్లో మార్గ మధ్యలో రైలు ఆగిన చోట దిగి, మళ్లీ ఎక్కుతుండగా కింద పడిపోయి కుడి కాలును కోల్పోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 8వ తరగతి విద్యార్థిని మహిత (12) రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయింది. మరో బాధితురాలు అంబిక (విజయవాడ మాచవరం). వీరు ముగ్గురికి దాతలు కొల్లు శ్రీకాంత్, కన్నసాని రూప (ప్రవాసాంధ్రులు) తమ ఆశా జ్యోతి సంస్థ ద్వారా సాయం అందించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన 8వ తరగతి విద్యార్థిని పద్మ (12) రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయింది. సదరు విద్యార్థినికి విజయవాడ మొగల్రాజపురానికి చెందిన ఆలపాటి శ్రీనివాస్ సాయం చేశారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన కె.అజయ్ హన్మకొండలో డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి. బైక్ ప్రమాదంలో కాలు కోల్పోగా, దాతలు యార్లగడ్డ శ్రీనివాస్, పొట్లూరి కిరణ్ (ప్రవాసాంధ్రులు) అండగా నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కార్యాలయం ప్రారంభం
[ 20-04-2024]
ఘంటసాల మండలం దాలిపర్రులో తెదేపా కార్యాలయంను అవనిగడ్డ నియోజకవర్గం జనసేన, తెదేపా, భాజపా ఉమ్మడి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. -
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
[ 20-04-2024]
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
[ 20-04-2024]
‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం. -
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
[ 20-04-2024]
మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళల కంట నీరు పెట్టించే.. ఆదాయంతో ఎవరికీ మేలు జరగదు సరికదా... సమాజానికి నష్టం. -
మహా మాయగాళ్లు..!
[ 20-04-2024]
‘టిడ్కో ఇళ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. -
పేర్నీ.. స్థాయి తెలుసుకొని మాట్లాడు
[ 20-04-2024]
అరాచకాలు, అక్రమాలు మినహా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని పేర్ని వెంకట్రామయ్య(నాని)కి తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లను విమర్శించే స్థాయి లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. -
కృష్ణా డెల్టాపై కక్షగట్టి.. ఎండగట్టే యత్నం: ఎంపీ
[ 20-04-2024]
రాష్ట్రాభివృద్ధిపై కనీస అవగాహన లేని జగన్ లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నడూ చూడలేదని మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. -
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయం
[ 20-04-2024]
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.35 లక్షలు లాగేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
కోతల జోగి.. చేతలు ఏవీ..?
[ 20-04-2024]
దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు. -
పీఠమెక్కారు.. ఆక్వా రైతు నడ్డి విరిచారు
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 20-04-2024]
కేరళ డప్పు నృత్యాలు.. కోలాటాల కోలాహలం.. విజయవాడ వీధుల నిండా జనం. నామినేషన్ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో.. గెలుపే లక్ష్యంగా.. పసుపు తెలుపు జెండాలు.. కమలనాథుల కాషాయం.. కలగలసి రంగుల హరివిల్లులా శోభాయాత్ర మాదిరి అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెదేపా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి కోలాహలం.. నగరం పసుపుమయం
[ 20-04-2024]
ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) నామినేషన్తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థి బోడే నామినేషన్
[ 20-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు. -
బీసీల అభ్యున్నతికి లచ్చన్న కృషి
[ 20-04-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. -
నాట్యప్రయోగిక పరీక్షలు
[ 20-04-2024]
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మాస్టర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూచిపూడి నృత్యం రెండు, నాలుగో సెమిష్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా
[ 20-04-2024]
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వికాస్ చంద్రక రోల్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్