పండగ బస్సులు కిటకిట
ఈ దసరా సీజన్ ఆర్టీసీకి ఆశాజనకంగా కనిపిస్తోంది. కొవిడ్ కారణంగా వరుసగా రెండేళ్లు నిరాశపర్చింది. రెగ్యులర్గా తిరిగే సర్వీసులే నిండని పరిస్థితులు నెలకొన్నాయి.
ఉత్తరాంధ్ర, రాయలసీమ మార్గాల్లో రద్దీ
మూడేళ్ల తర్వాత సర్వీసులు నిండుగా...
ఈనాడు, అమరావతి
ఈ దసరా సీజన్ ఆర్టీసీకి ఆశాజనకంగా కనిపిస్తోంది. కొవిడ్ కారణంగా వరుసగా రెండేళ్లు నిరాశపర్చింది. రెగ్యులర్గా తిరిగే సర్వీసులే నిండని పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ప్రత్యేక బస్సులు నడిపే అవసరమే రాలేదు. మూడేళ్ల తర్వాత మళ్లీ రద్దీ కనిపిస్తోంది. ఇప్పటికే రోజువారీ సర్వీసుల్లో సీట్లు అన్నీ నిండిపోయాయి. రెండు రోజుల నుంచి ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నారు. ఈ రద్దీ సెలవులు ముగిసే వరకు ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈసారి పండుగ స్పెషల్స్లో రెట్టింపు ఛార్జీలు లేకపోవడం కూడా ఓఆర్, రద్దీ పెరగడానికి కారణమైంది.
విజయవాడ చుట్టుపక్కల జూనియర్ కళాశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. వీరంతా వేర్వేరు జిల్లాల నుంచి వచ్చి చదువుతున్నారు. కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో శనివారం నుంచి తమ ప్రాంతాలకు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి కూడా జిల్లాకు వచ్చారు. దీంతో రెగ్యులర్ సర్వీసులు కాకుండా స్పెషల్స్ పీఎన్బీఎస్ నుంచి 132 నడిపారు. విశాఖపట్నం, రాజమండ్రి, రాయలసీమ ప్రాంతాలకు భారీగా వెళ్లారు. ఈ మార్గాల్లో రెగ్యులర్ సర్వీసులు 150 నడుస్తుంటాయి. ఈ రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. విద్యార్థులు సెలవులకు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి వరకు వంద ప్రత్యేక బస్సులు తిరిగాయి. రాజమండ్రి, భద్రాచలం, అమలాపురం, కాకినాడ, విశాఖపట్నం మార్గాల్లో అధికంగా తిరిగాయి.
* పెరుగుతున్న రద్దీకి తగ్గట్లు ఎన్టీఆర్ జిల్లాలోని సిటీ డిపోల్లోని బస్సులను నడుపుతున్నారు. దసరా సెలవులు కావడంతో చాలా రూట్లలో సిటీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వీటిని డిమాండ్ ఉన్న దూరప్రాంత మార్గాల్లో తిప్పుతున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉండడంతో బస్సులు నిండుతున్నాయి. సెలవుల అనంతరం తిరిగి వెళ్లేందుకు కూడా సీట్లు బుక్ అవుతున్నాయి. 8, 9 తేదీల్లో ఎక్కువ మంది తిరిగి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రెగ్యులర్ సర్వీసుల్లో ఇప్పటికే దాదాపు 75 శాతం సీట్లు రిజర్వు అయ్యాయి. ఆ సమయంలో ఉండే రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)