logo

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సేవలో ప్రముఖులు

మోపిదేవి శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు.

Published : 05 Oct 2022 01:49 IST

జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి దంపతులకు స్వామివారి చిత్రపటం అందజేస్తున్న ఆలయ పర్యవేక్షకుడు సత్యనారాయణ

మోపిదేవి, న్యూస్‌టుడే: మోపిదేవి శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు.

తెలంగాణ రాష్ట్రం కొల్హాపూర్‌ నియోజకవర్గ శాసనసభ్యుడు బి.హర్షవర్థన్‌రెడ్డి కుటుంబ సమేతంగా స్వామిని దర్శించారు.

వేద పండితులు వారిని దీవించారు. ఆలయ పర్యవేక్షకుడు బొప్పన సత్యనారాయణ వారికి స్వామివారి చిత్రపటాలు, ప్రసాదాలను అందించి శేవస్త్రాలతో సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని