సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన
మండల పరిధిలోని మెరకనపల్లి పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు శంకుస్థాపన చేశారు.
మోపిదేవి : మండల పరిధిలోని మెరకనపల్లి పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు శంకుస్థాపన చేశారు. రూ.40 లక్షలతో సచివాలయ భవనం, రూ.21 లక్షలతో నిర్మించనున్న ఆరోగ్య ఉప కేంద్రానికి భూమి పూజ చేశారు. సర్పంచి ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం జగన్.. వాలంటీర్లు, సచివాలయాల ద్వారా ప్రజలకు వద్దకే ప్రభుత్వ సేవలు తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామకోటేశ్వరరావు, ఎంపీడీవో పార్వతి, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్