logo

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం

మార్గశిర షష్ఠి సందర్భంగా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

Updated : 29 Nov 2022 16:42 IST

మోపిదేవి: మార్గశిర షష్ఠి సందర్భంగా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చకున్నారు. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌ బాబు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణలు కుటుంబసమేతంగా కల్యాణంలో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన కార్యక్రమాల ఏర్పాట్లను ఆలయ సహాయ కమిషర్‌ చక్రధర్‌రావు పర్యవేక్షించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని