logo

నాజూకు బండి... నచ్చేను రండి

విజయవాడ సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రాంగణంలో  ‘ఈనాడు’ ఆటో ఎక్స్‌పో’ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను కలెక్టర్‌ డిల్లీరావు ప్రారంభించారు.

Published : 04 Dec 2022 03:37 IST

విజయవాడ సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రాంగణంలో  ‘ఈనాడు’ ఆటో ఎక్స్‌పో’ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను కలెక్టర్‌ డిల్లీరావు ప్రారంభించారు. వివిధ కంపెనీల అధునాతన మోడల్‌ కార్లు, ద్విచక్రవాహనాలు, విద్యుత్తు వాహనాలను తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని