త్వరగా వెళ్లాలని.. తిరిగిరాని లోకాలకు..
దగ్గర దారని.. త్వరగా ఇళ్లకు చేరుకోవాలనే ఆత్రుత.. ముగ్గురిని మృత్యువుకు చేరువ చేసింది. రైలు పట్టాలపై నడక.. తిరిగిరాని లోకాల బాట పట్టించింది.
నెల్లూరులో రైలు ఢీకొని ముగ్గురి దర్మరణం
మృతుల్లో విజయవాడ కార్పొరేషన్ ఉద్యోగి
న్యూస్టుడే, నెల్లూరు (నేర విభాగం)
సరస్వతీరావు (పాత చిత్రం)
దగ్గర దారని.. త్వరగా ఇళ్లకు చేరుకోవాలనే ఆత్రుత.. ముగ్గురిని మృత్యువుకు చేరువ చేసింది. రైలు పట్టాలపై నడక.. తిరిగిరాని లోకాల బాట పట్టించింది. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకునేవారు. అంతలోనే అనుకోని ఘోరం జరిగింది. రైలు ఢీకొని వారు ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. ఈ ఘటన నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు వద్ద శనివారం రాత్రి జరిగింది. వీరిలో ఇద్దరు వృద్ధ దంపతులు కాగా మరో యువ ఉద్యోగి ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు మృతదేహాలకు మరణానంతర పరీక్షలు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతిచెందిన వారు ఆ కుటుంబాలకు పెద్ద దిక్కు కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మలుపులో రైలు కనిపించక: వృద్ధ దంపతులు శేషాద్రి రైలులో నెల్లూరుకు చేరుకున్నారు. అదే సమయంలో విజయవాడ నుంచి విక్రమ సింహపురి రైలు నుంచి సరస్వతీరావు నెల్లూరుకు చేరుకున్నారు. ఈ రెండు రైళ్లకు అయిదు నిమిషాలే తేడా. ముగ్గురు ఆటో ఎక్కి తమ ఇళ్లకు చేరుకోవాల్సి ఉంది. రైలు దిగగానే పోలయ్య, సుగుణమ్మ కాలి నడకన సీసీఎస్ పోలీసుస్టేషన్ వద్ద ఆటో ఎక్కేందుకు పట్టాలపై బయలుదేరారు. ఇలాగే వస్తున్న సరస్వతీరావు వీరికి తోడయ్యారు. ముగ్గురూ కలిసి పట్టాలపై వస్తుండగా ఎదురు వస్తున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఢీకొంది. ఈ క్రమంలో సుగుణమ్మ పైనుంచి కింద పడటంతో తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. నక్కలోళ్ల సెంటరు వద్ద ఉండే మలుపు ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడ రైలు వచ్చేది కనిపించదు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.
పది నిమిషాల్లో ఇంటికి వస్తున్నానని చెప్పి..
విజయవాడ- గూడూరు ఇంటర్ సిటీ రైలు పడుగుపాడు వద్ద ఉండగా, పది నిమిషాల్లో ఇంటికి వస్తున్నానని తెన్నేటి సరస్వతీరావు ఇంటకి ఫోన్ చేసి చెప్పారు. 10.10 గంటలకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నెల్లూరు రిత్విక్ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న ఆయన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. గుంటూరులో తెలిసిన వారి వద్ద రూం అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వారాంతపు, సెలవు దినాలు, పండుగ వేళల్లో ఇంటికి వస్తుంటారు. ప్రతి శనివారం ఇదే రైలులో నెల్లూరుకు వస్తుంటారు. ఆయన భార్య జిల్లా ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. వీరికి పిల్లలు లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా, జనసేన ఎన్నికల ప్రచారం
[ 20-04-2024]
ఘంటసాల అంబేద్కర్ నగర్లో తెదేపా, జనసేన ఆధ్వర్యంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
[ 20-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు. -
తెదేపా కార్యాలయం ప్రారంభం
[ 20-04-2024]
ఘంటసాల మండలం దాలిపర్రులో తెదేపా కార్యాలయంను అవనిగడ్డ నియోజకవర్గం జనసేన, తెదేపా, భాజపా ఉమ్మడి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. -
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
[ 20-04-2024]
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
[ 20-04-2024]
‘వాలంటీర్లు రాజీనామా చేసి మా కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిందే. మా కోసమే మిమ్మల్ని పెట్టుకున్నాం. -
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
[ 20-04-2024]
మద్యంపై ఆదాయం అంటే.. ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే. మహిళల కంట నీరు పెట్టించే.. ఆదాయంతో ఎవరికీ మేలు జరగదు సరికదా... సమాజానికి నష్టం. -
మహా మాయగాళ్లు..!
[ 20-04-2024]
‘టిడ్కో ఇళ్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. -
పేర్నీ.. స్థాయి తెలుసుకొని మాట్లాడు
[ 20-04-2024]
అరాచకాలు, అక్రమాలు మినహా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం పట్టని పేర్ని వెంకట్రామయ్య(నాని)కి తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లను విమర్శించే స్థాయి లేదని కూటమి నాయకులు పేర్కొన్నారు. -
కృష్ణా డెల్టాపై కక్షగట్టి.. ఎండగట్టే యత్నం: ఎంపీ
[ 20-04-2024]
రాష్ట్రాభివృద్ధిపై కనీస అవగాహన లేని జగన్ లాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నడూ చూడలేదని మచిలీపట్నం ఎంపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. -
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయం
[ 20-04-2024]
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.35 లక్షలు లాగేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
కోతల జోగి.. చేతలు ఏవీ..?
[ 20-04-2024]
దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు. -
పీఠమెక్కారు.. ఆక్వా రైతు నడ్డి విరిచారు
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 20-04-2024]
కేరళ డప్పు నృత్యాలు.. కోలాటాల కోలాహలం.. విజయవాడ వీధుల నిండా జనం. నామినేషన్ కార్యక్రమమే విజయయాత్ర తరహాలో.. గెలుపే లక్ష్యంగా.. పసుపు తెలుపు జెండాలు.. కమలనాథుల కాషాయం.. కలగలసి రంగుల హరివిల్లులా శోభాయాత్ర మాదిరి అట్టహాసంగా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెదేపా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
కూటమి కోలాహలం.. నగరం పసుపుమయం
[ 20-04-2024]
ఎన్టీయే కూటమి అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) నామినేషన్తో విజయవాడ నగరం పసుపు మయంగా మారింది. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థి బోడే నామినేషన్
[ 20-04-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు. -
బీసీల అభ్యున్నతికి లచ్చన్న కృషి
[ 20-04-2024]
బడుగు, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. -
నాట్యప్రయోగిక పరీక్షలు
[ 20-04-2024]
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో మాస్టర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూచిపూడి నృత్యం రెండు, నాలుగో సెమిష్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా
[ 20-04-2024]
ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక నిఘా ఉంచామని.. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల ఖర్చు పరిశీలకుడు వికాస్ చంద్రక రోల్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి