logo

కన్నుల పండుగగా రథోత్సవం

మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

Published : 27 Jan 2023 22:30 IST

మోపిదేవి: మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసన సభ్యులు సింహాద్రి రమేశ్‌ బాబు, ఆలయ సహాయ కమిషనర్‌ చక్రధర్‌ రావు, సీఐ రవికుమార్‌ తదితరులు పాల్గొని రథోత్సవాన్ని  ప్రారంభించారు. మూడేళ్ల అనంతరం జరిగిన ఈ రథోత్సవానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని