నీరసం.. ఆయాసం
బాలికలు, యువతులను రక్తహీనత వెంటాడుతోంది. పోషకాహార లోపం కారణంగా నీరసం, నిస్సత్తువ, ఆయాసంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు.
రక్తహీనతతో బాధ పడుతున్న బాలికలు
న్యూస్టుడే, తోట్లవల్లూరు
రక్త నమూనాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది
బాలికలు, యువతులను రక్తహీనత వెంటాడుతోంది. పోషకాహార లోపం కారణంగా నీరసం, నిస్సత్తువ, ఆయాసంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. మరోవైపు వారి ఎదుగుదల, ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ ధికారులు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వెలుగు చూసిన ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం కోసం మందు బిళ్లలిస్తూ నెట్టుకొస్తున్నారు.
పోషకాహార లోపం వల్లే..
పేద, మధ్య తరగతి వర్గాల్లో ఆర్థిక కష్టాలతో రోజువారీగా తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు తగిన పరిమాణంలో తీసుకోవడం లేదు. పాలు, కోడిగుడ్లు, చేపలు, మాంసం తక్కువగా తింటున్నారు. దీంతో ఏ పనిచేసినా, ఎక్కువ సేపు నిలబడినా, కాస్త దూరం నడిచినా వెంటనే అలసిపోతున్నారు. అలసట, నీరసం, తలనొప్పి, కాళ్లనొప్పులు, తిమ్మిర్లు, ఆయాసం తదితర సమస్యలతో బాధపడుతున్నారు. తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టలే కపోతున్నారు.
జిల్లాలో ఇలా.. వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో కృష్ణా జిల్లాలో రాష్ట్రీయ కిశోర స్వస్త్య కార్యక్రమం(ఆర్కేఎస్కే) అమలులో భాగంగా 10-19 ఏళ్ల బాలికల్లో రక్తహీనత సమస్య ఉందని గుర్తించారు. దీనికి సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 78,135 మంది విద్యార్థినుల్లో 11 గ్రాముల కంటే ఎక్కువ రక్తం ఉన్నవారు 29,995 మంది, 11 గ్రాములున్నవారు 22,951 మంది, 8 నుంచి 10 గ్రాములున్నవారు 24,651 మంది, 7 గ్రాముల కంటే తక్కువ ఉన్న విద్యార్థినులు 538 మందిగా గుర్తించారు.
* తోట్లవల్లూరు పీహెచ్సీ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లోని మొత్తం 1,662 బాలికలు ఉండగా సాధారణ స్థాయిలో రక్తం ఉన్నవారు 353 మంది, మైల్డ్గా 560 మంది, మోడరేట్గా 735 మంది, రక్తం అత్యంత తక్కువ శాతం ఉన్న బాలికలు 14 మంది ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
మందులిస్తున్నాం
సాయిప్రసన్న, పీహెచ్సీ డాక్టరు, తోట్లవల్లూరు
రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన 10-19 ఏళ్ల వయసు గల బాలికలు, యువతులు పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఒంట్లో తగినంత రక్తం లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యను అధిగమించేందుకు బిళ్లలు పంపిణీ చేస్తున్నాము. రక్తం తక్కువగా ఉన్నవారు మునగ ఆకు, తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, పాలు, కోడిగుడ్లు, మాంసం, చేపలు అధికంగా తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి