లక్ష్య సాధనకు కృషి చేయాలి
జిల్లాలో పేదలకు ఇచ్చిన లేఔట్లలో గృహ నిర్మాణాలు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక అధికారులను కోరారు.
స్థాయీ సంఘ సమావేశాల్లో జడ్పీ ఛైర్పర్సన్
సమీక్ష నిర్వహిస్తున్న ఛైర్పర్సన్ ఉప్పాల హారిక
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: జిల్లాలో పేదలకు ఇచ్చిన లేఔట్లలో గృహ నిర్మాణాలు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక అధికారులను కోరారు. జడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన ప్లానింగ్, ఆర్థికం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, పనులకు సంబంధించిన స్థాయీ సంఘాలకు అధ్యక్షత వహించిన ఆమె శాఖల వారీ పురోగతిని సమీక్షించారు. వచ్చే మూడు నెలలు నిర్మాణాలకు అనుకూలమని చెబుతూ లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని కోరారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు చాలా మంది అర్హులున్నా తక్కువగా దరఖాస్తులు రావడాన్ని ప్రస్తావిస్తూ ఈ పథకం గురించి విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పీఎం ఎంప్లాయిమెంట్ గ్యారంటీ పథకం ద్వారా పరిశ్రమల స్థాపనకు తయారీ రంగంలో రూ.50 లక్షలు, సేవారంగంలో రూ.20 లక్షల వరకూ సబ్సిడీ పొందవచ్చన్నారు. మొత్తం 167 దరఖాస్తులు అందగా బ్యాంకులు 66 యూనిట్లు మంజూరు చేశారని వాటిలో 37 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. గన్నవరంలో డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల రహదారుల పక్కనే చెత్త వేస్తున్నారని కోఆప్షన్ సభ్యులు చెప్పడంతో జిందాల్ కంపెనీతో మాట్లాడామని త్వరలో గన్నవరం, కేసరపల్లి గ్రామాల్లో చెత్తను సేకరించి ఎరువుగా మార్చే ప్రక్రియ చేపడతారని అధికారులు సమాధానమిచ్చారు. స్థాయీ సంఘ సమావేశాలకు ఎన్టీఆర్, ఏలూరు జిల్లాకు చెందిన కొన్ని శాఖల అధికారులు గైర్హాజరు కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఛైర్పర్సన్ ఈ అంశాన్ని సంబంధిత కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లాలని సీఈవోకు సూచించారు. వ్యవసాయంపై నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన వైస్ ఛైర్పర్సన్ గరికపాటి శ్రీదేవి వ్యవసాయ, అనుబంధ అంశాలను సమీక్షించారు. సాంఘిక సంక్షేమశాఖకు సంబంధించి స్థాయీ సంఘ సమావేశానికి అధ్యక్షత వహించిన వైస్ ఛైర్మన్ జి.కృష్ణంరాజు అజెండాలో ఇచ్చిన అంశాలను సమీక్షించారు. జడ్పీ సీఈవో జి.శ్రీనివాసరావు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల అధికారులు, స్థాయీసంఘ సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఎన్నికల కోలాహలం.. నామినేషన్లు వేసిన తెదేపా ముఖ్యనేతలు
[ 22-04-2024]
ఏపీ వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలతో కోలాహలం నెలకొంది. -
ఏపీ టెన్త్ ఫలితాలు.. రీవాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి
[ 22-04-2024]
ఏపీ పదో తరగతి ఫలితాల్లో (AP SSC Results) 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. -
ప్రభుత్వం మారినప్పుడల్లా పరిశ్రమలు తరలిపోకుండా ప్రత్యేక చట్టం: నారా లోకేశ్
[ 22-04-2024]
తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వైకాపా హయాంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ కనుక్కొని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. -
పేదల కష్టం కనపడలేదా?
[ 22-04-2024]
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మధురానగర్ ఆర్యూబీ పూర్తి చేస్తాం. వాంబేకాలనీ వాసులకు ఉపయోగపడేలా దేవీనగర్-వాంబేకాలనీ మధ్య ఆర్వోబీ రెండేళ్లలో కట్టేస్తాం.’ 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చేందుకు నియోజకవర్గ ప్రజలకు వైకాపా గుప్పించిన హామీలివి. -
మిస్టర్ అబద్ధం..! విజయవాడకు రూ. 150 కోట్లు ఇస్తానని చెప్పి వంచించిన జగన్
[ 22-04-2024]
విజయవాడ, మచిలీపట్నాల అభివృద్ధి కోసం గత అయిదేళ్లలో జగన్ చేసిందేమిటంటే... రూ. వందల కోట్ల అబద్ధపు హామీలు గుప్పించడం. అంతేకాదు.. పన్నుల బాదుడుతో జనం బతకలేక పారిపోయేంతగా భయపెట్టడం. -
ఇక కట్టలేవులే.. వెళ్లు!
[ 22-04-2024]
విజయవాడ సెంట్రల్ పేదలకు జగనన్న కాలనీ పేరుతో వెదురుపావులూరులో 3,702 మందికి నివేశన స్థలాలు (సెంటు) కేటాయించారు. కొండలను తవ్వి లేఔట్ వేశారు. ఇక్కడ మెరక చేయడానికి రూ.కోట్లు ఖర్చు చేశారు. -
విజయీభవ.. దిగ్విజయీభవ!
[ 22-04-2024]
‘‘క్షేత్రంలో మెరుపు వేగంతో కదలండి.. తెదేపా, జనసేన, భాజపా కూటమి ఓట్లు మార్పిడి జరిగేలా అత్యంత అప్రమత్తంగా మసలుకోండి. అందరూ సమన్వయంతో సాగి.. ప్రజల మనసులు గెలవండి. -
ముడాపై మురిసిన తోడేళ్లు..!
[ 22-04-2024]
మట్టి, ఇసుక, బుసక పేరిట వైకాపా శ్రేణులు దోపిడీకి పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు ఉండవు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పోర్టు అవసరాల కోసం తెదేపా ప్రభుత్వం రైతుల భూములను కొనుగోలు చేస్తే... -
‘నమాజు సమయంలో మమ్మల్ని గుర్తుపెట్టుకోండి’
[ 22-04-2024]
ఎన్నికల్లో మతపరమైన అంశాలతో ప్రచారం చేయకూడదనే కఠిన నిబంధనలున్నా.. వైకాపా నేతలకు మాత్రం వర్తించడం లేదు. విచ్చలవిడిగా మతపరమైన అంశాలను జోడించి ప్రచారం చేస్తున్నారు. -
జనసేన పార్టీకి రూ.10 లక్షల విరాళం
[ 22-04-2024]
‘నా సేనకు నా వంతు’ కార్యక్రమంలో భాగంగా అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రం హ్యారిస్బర్గ్కు చెందిన జనసైనికులు రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. -
అంతా మోసం
[ 22-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జులై 2023 నుంచి అమలు కావాల్సిన పన్నెండో పీఆర్సీ కాగితాలకే పరిమితమైంది. ఐఆర్ (మధ్యంతర భృతి) గురించి ప్రభుత్వం మాట్లాడకపోవడంతో జిల్లాలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. -
స్నానాలు చేయాలన్నా.. ముక్కు మూసుకోవాల్సిందే!
[ 22-04-2024]
విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు సరైన వసతుల్లేక ఇబ్బంది పడుతున్నారు. తలనీలాలు ఇచ్చేచోట నేలమీద కుప్పలు కుప్పలుగా తలనీలాలు ఉంటున్నాయి. -
జగన్.. ఇదేం ఖర్మకాండ..?
[ 22-04-2024]
విశ్వవిఖ్యాత కూచిపూడి గ్రామంలో దశాబ్దాలుగా భీమనది డ్రెయిన్ గట్టుపై దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. గ్రామస్థులు ఆ గట్టుపైనే షెడ్డు నిర్మించుకున్నారు. అది కూడా శిథిలమై ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి. -
జగనన్న తప్పులు.. జనానికి తిప్పలు
[ 22-04-2024]
సకల సదుపాయాలతో కాలనీలు నిర్మించి పేదల సొంతింటి కల నెరవేరుస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇవ్వగా ప్రజలు నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్రామాలకు దూరంగా, నదీతీరం, లోతట్టు ప్రాంతాల్లో లేఔట్లు వేశారు. -
కమిటీల పేరుతో కాలయాపన
[ 22-04-2024]
ప్రతి అయిదేళ్లకు ఒక సారి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడం ఆనవాయితీ. ఒకవేళ ఇది ఆలస్యమైతే ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటిస్తుంది. -
కనుల పండువగా ఆది దంపతుల శోభాయాత్ర
[ 22-04-2024]
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతుల వెండి రథం ఊరేగింపు కన్నుల పండువగా శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులు ఆదివారం నిర్వహించారు. -
చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా
[ 22-04-2024]
సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకుని అంతర రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
‘పోతిన మహేశ్ అక్రమాల పుట్ట’
[ 22-04-2024]
జనసేన అధినేత పవన్కల్యాణ్ను విమర్శించే అర్హత పోతిన మహేశ్కు లేదని, హద్దుమీరితే అతని అక్రమాలను వెలికితీస్తామని జనసేన పార్టీ విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పేర్కొన్నారు. -
‘వైకాపాను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి’
[ 22-04-2024]
అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిన వైకాపాను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని తెదేపా విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. -
‘ఓటమి భయంతోనే గులక రాయి డ్రామా’
[ 22-04-2024]
ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ గులకరాయి డ్రామా ఆడుతున్నారని ఏపీ ఎమ్మార్పీఎస్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. -
కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం
[ 22-04-2024]
రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
తల్లిపై కుమారుడి హత్యాయత్నం
[ 22-04-2024]
మండలంలోని ఐతవరంలో ఆస్తి విషయంపై తల్లిపై కుమారుడు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఐ హనీష్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాగంటి ఉమామహేశ్వరి భర్త ఆరేళ్ల కిందట మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
[ 22-04-2024]
నందివాడ మండలం తమిరిశలోని ఓ ఫ్యాక్టరీకి చెందిన ఆర్వో వాటర్ ప్లాంట్లో స్థానికుడైన నగుళ్ల నాగరాజు(40) పని చేస్తుండేవాడు. -
మండలి గెలుపుతో తెలుగుకు మరింత వెలుగు
[ 22-04-2024]
మాజీ ఉపసభాపతి, తెలుగు భాషా పరిరక్షకులు మండలి బుద్ధప్రసాద్ను గెలిపించి నియోజకవర్గ ప్రజలు ఉత్తమ సమాజ నిర్మాణంలో భాగస్థులు కావాలని, తెలుగు భాషా ఉద్యమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సామల లక్ష్మణబాబు అన్నారు. -
కాంగ్రెస్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా భార్గవ్
[ 22-04-2024]
తాజా వార్తలు (Latest News)
-
ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్ల పునాదుల కూల్చివేత.. అడ్డుకున్న తెదేపా
-
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
-
‘పచ్చని’ పోలింగ్ బూత్.. వినూత్న ప్రయత్నానికి ఓటర్లు ఫిదా!
-
చైనా అనుకూలుడికే ‘మాల్దీవులు’ పట్టం.. భారత్తో దౌత్యం జరిపేనా!
-
రాణించిన సూచీలు.. 22,300 ఎగువకు నిఫ్టీ
-
8 ఏళ్ల జీతం 4 వారాల్లో తిరిగివ్వాలా?.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం: మమత