గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు
గంజాయి విక్రయిస్తున్న ముఠాను పటమట పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రామవరప్పాడులోని పాలెంవారి వీధిలో గంజాయి విక్రయం జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది.
పటమట, న్యూస్టుడే: గంజాయి విక్రయిస్తున్న ముఠాను పటమట పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రామవరప్పాడులోని పాలెంవారి వీధిలో గంజాయి విక్రయం జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ జాన్ బాషా సిబ్బందితో కలిసి అక్కడ మాటు వేశారు. గంజాయి సరఫరా చేస్తున్న కంకిపాడుకు చెందిన గుడిసేవా జ్యోతి ప్రకాష్, రవి ధనుష్, షేక్ గౌస్ బాషా, రామవరప్పాడుకు చెందిన పాలెం గౌతంలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 5.3 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో సుమంత్, అలీ పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!
-
Sports News
PBKS vs KKR: మ్యాచ్కు వర్షం అంతరాయం.. కోల్కతాపై పంజాబ్ విజయం..
-
World News
Pope Francis: నేను ఆరోగ్యంగా ఉన్నా: పోప్ ఫ్రాన్సిస్
-
Movies News
Social look: జాన్వీ పూసల డ్రెస్.. కావ్య హాట్ స్టిల్స్.. సన్నీ ఫొటో షూట్
-
General News
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఉపశమనం
-
India News
Rajnath Singh: ఆల్ టైం గరిష్ఠానికి రక్షణ రంగ ఎగుమతులు