ఆత్మహత్యాయత్నం చేసిన ప్రియుడు మృతి
ప్రియురాలు తన మాట వినలేదని ఆదివారం పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాజ్పుత్ శైలేష్సింగ్(26) విజయవాడలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
శైలేష్సింగ్ (పాత చిత్రం)
గుడివాడ(నెహ్రూచౌక్), న్యూస్టుడే: ప్రియురాలు తన మాట వినలేదని ఆదివారం పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాజ్పుత్ శైలేష్సింగ్(26) విజయవాడలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. 70 శాతం శరీరం కాలిపోవడంతో తొలుత గుడివాడ నుంచి మచిలీపట్నం రిఫర్ చేశారు. యువకుడి పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికి అందొచ్చిన కుమారుడు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం