పంట నష్టానికి పరిహారం ప్రకటించాలి
గత అయిదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న టమోటో, మినుములు, మిర్చి పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ డిమాండ్ చేశారు.
మోపిదేవి: గత అయిదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న టమోటో, మినుములు, మిర్చి పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పంటలు దెబ్బతిన్న గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని రైతులు ఆయనకు వివరించి కన్నీరు మున్నీరయ్యారు. పంటనష్టాన్ని అంచనా వేసి రైతులకు త్వరగా అందించాలని కోరారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు మల్లిఖార్జున్, శాసనగిరి, హన్మాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన
-
Movies News
Social Look: దెహ్రాదూన్లో అనన్య పాండే.. చీరలో అనసూయ హొయలు
-
Movies News
ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
World News
అవును.. నేను బైసెక్సువల్ను: అందాల భామ సంచలన ప్రకటన