విద్యుదాఘాతంతో రైతు మృతి
పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని వావిలాలలో చోటుచేసుకుంది.
చిరసాని బేకరు (పాతచిత్రం)
వావిలాల (తిరువూరు), న్యూస్టుడే: పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని వావిలాలలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రైతు చిరసాని బేకరు(55) మంగళవారం మధ్యాహ్నం పొలానికి వెళ్లారు. నీరు పెట్టడానికి మోటారు స్విచ్ ఆన్ చేసే సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. రాత్రి 8 గంటల సమయంలో విద్యుత్తు మోటారు వద్ద నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే ఎన్.స్వామిదాసు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం జగన్పై రాయి దాడి కేసులో పురోగతి
[ 16-04-2024]
సీఎం జగన్పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఐదుగురు యువకులను సిట్ అదుపులోకి తీసుకుంది. -
ఆరోగ్యశ్రీ అందక కుటుంబం అప్పులపాలు
[ 16-04-2024]
నా కుమారుడికి అన్యాయం చేసి.. మా కుటుంబాన్ని అప్పుల పాలు చేశారని ఓ విద్యార్థి తండ్రి గుడివాడలో సోమవారం నిర్వహించిన సిద్ధం సభలో ఆవేదన వెళ్లగక్కాడు. -
వేధింపులతో సిద్ధం.. వేగలేక యుద్ధం
[ 16-04-2024]
కృష్ణా జిల్లాలో సోమవారం జరిగిన జగన్ బస్సు యాత్ర, మేమంతా సిద్ధం సభ దెబ్బకు గన్నవరం నుంచి గుడివాడ వరకు వాహనదారులతోపాటు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
కాసిన్ని నీళ్లూ.. ఇవ్వలేరు వీళ్లు!
[ 16-04-2024]
‘జగన్ ఐదేళ్ల పాలనలో.. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో గుక్కెడు తాగునీటి కోసం అల్లాడే పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో తాగునీటి కష్టాలు మిన్నంటాయి. వేసవి మొదలులోనే నీటి కష్టాలు తీవ్రం అయ్యాయి. -
వైకాపా గెలిస్తే భూములకు భద్రత ఉండదు: కొల్లు
[ 16-04-2024]
భూహక్కు చట్టం కారణంగా రైతులు రోజూ ఆన్లైన్లో భూముల గురించి తనిఖీ చేసుకోవలసిన దుస్థితి ఏర్పడుతుందని మచిలీపట్నం కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. -
రూ.10 కోట్లకు కుచ్చు టోపీ..!
[ 16-04-2024]
కృష్ణా జిల్లా హనుమాన్జంక్షన్లో చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఖాతాదార్లకు కుచ్చుటోపీ పెట్టి పరారైనట్లు సమాచారం. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
[ 16-04-2024]
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి తోట్లవల్లూరు పరిధిలోని బందరు కాలువ సమీపంలో చోటు చేసుకుంది. -
నగల దుకాణంలో చోరీ
[ 16-04-2024]
కంచికచర్లలోని ఓ నగల దుకాణంలో రూ.14 లక్షల విలువైన ఆభరణాలు చోరీ అయ్యాయి. పక్కా ప్రణాళికతోనే దొంగలు చోరీకి తెగబడినట్లు తెలుస్తోంది. -
‘ఆర్వోబీ నిర్మాణంలో పాలకులు విఫలం’
[ 16-04-2024]
వాంబేకాలనీ, దేవీనగర్ మధ్య ఆర్వోబీ నిర్మాణంలో పాలకులు విఫలమయ్యారని సెంట్రల్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్.బాబూరావు విమర్శించారు. -
స్లాస్ పరీక్షకు 142 పాఠశాలల ఎంపిక
[ 16-04-2024]
స్టేట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే(2024)పరీక్షల నిర్వహణపై సోమవారం నగరంలోని కృష్ణవేణి ఐటీఐలో అవగాహన సదస్సు నిర్వహించారు. -
దుర్గగుడి హుండీ ఆదాయం రూ.2.76 కోట్లు
[ 16-04-2024]
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో సోమవారం లెక్కించారు. -
నిర్వాసితులకు మళ్లీ నిరాశే
[ 16-04-2024]
బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడ నిర్వాసితులకు మరోసారి నిరాశే ఎదురైంది. గన్నవరం నియోజకవర్గంలో జగన్ బస్సు యాత్ర చేస్తున్న నేపథ్యంలో మల్లవల్లి నిర్వాసితుల అంశం -
రూ.7.06 కోట్ల నగదు.. మద్యం సీజ్
[ 16-04-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థంగా అమలు చేస్తున్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఎన్నికల విభాగంలోని సీజర్ మేనేజ్మెంటు చురుగ్గా పని చేస్తోందని సోమవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శిరోముండనం కేసు.. వైకాపా ఎమ్మెల్సీకి జైలు శిక్ష
-
జనసేనకు హైకోర్టులో ఊరట.. గుర్తు కేటాయింపుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
-
భాజపాను గెలిపించేది కాంగ్రెసే: గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఎక్స్’లో పోస్ట్లకు ఫీజు.. బాట్ల నివారణకు మస్క్ కొత్త ప్లాన్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
‘మీరేం అమాయకులు కాదు’.. పతంజలి కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు