ఆధునిక పద్ధతులపై అవగాహన అవసరం
వైద్య విధానంలో వస్తున్న ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరాజు అన్నారు.
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న శ్రీనివాసరాజు, ఐఎంఏ ప్రతినిధులు
మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్టుడే: వైద్య విధానంలో వస్తున్న ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరాజు అన్నారు. నగరంలోని ఐఎంఏ హాల్లో నిర్వహిస్తున్న సంఘ రాష్ట్ర రీజనల్ కాన్ఫరెన్స్ జోన్-2 సమావేశాలను శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ సమావేశాలల్లో వివిధ విభాగాలకు చెందిన నిపుణులు ఆధునిక వైద్యవిధానాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. వైద్యులందరూ పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ అబ్జర్వర్ సుభాష్ చంద్రబోస్, డీఎంహెచ్వో గీతాబాయి. ఐఎంఏ రాష్ట్ర నాయకులు శ్రీనివాసాచార్య, అశ్వనీకుమార్ తదితరులు ప్రసంగించారు. సంఘ మచిలీపట్నం శాఖ అధ్యక్షుడు కె.వి శివప్రసాద్, కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ ఆదివారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.రవికృష్ణ, కార్యదర్శి ఫణిధర్ తదితరులు పాల్గొంటారని అన్నారు. నగరంలోని వివిధ విభాగాల వైద్యులు అధునాతన పద్ధతుల గురించి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!