logo

జీన్‌ క్యాంపెయిన్‌ వ్యవస్థాపకురాలికి స్వాగతం

జీన్‌ క్యాంపెయిన్‌ వ్యవస్థాపకురాలు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ సుమన్‌సహాయ్‌.. ఒంగోలులో జరిగే రైతు సదస్సులో పాల్గొనేందుకు శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు.

Published : 04 Jun 2023 03:58 IST

జీన్‌ క్యాంపెయిన్‌ వ్యవస్థాపకురాలు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ సుమన్‌సహాయ్‌.. ఒంగోలులో జరిగే రైతు సదస్సులో పాల్గొనేందుకు శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు.. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గోపాలకృష్ణారావు తదితరులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.

న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని