జీన్ క్యాంపెయిన్ వ్యవస్థాపకురాలికి స్వాగతం
జీన్ క్యాంపెయిన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సుమన్సహాయ్.. ఒంగోలులో జరిగే రైతు సదస్సులో పాల్గొనేందుకు శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు.
జీన్ క్యాంపెయిన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సుమన్సహాయ్.. ఒంగోలులో జరిగే రైతు సదస్సులో పాల్గొనేందుకు శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు.. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గోపాలకృష్ణారావు తదితరులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
న్యూస్టుడే, గన్నవరం గ్రామీణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్
-
Rishi Sunak: ఉక్రెయిన్కు బ్రిటన్ సైనికులు.. రిషి సునాక్ స్పందన ఇదే!
-
Ghulam Nabi Azad: తదుపరి ‘ఎల్జీ’ అంటూ ప్రచారం.. గులాం నబీ ఆజాద్ ఏమన్నారంటే!
-
Uttar Pradesh : నాపై కక్షతో చేతబడి చేశారు.. యూపీ ఎమ్మెల్యే పోస్టు వైరల్
-
Meenakshi Chaudhary: మరో స్టార్హీరో సరసన మీనాక్షి చౌదరి.. ఆ వార్తల్లో నిజమెంత?