logo

గ్రూప్‌-1 మెయిన్స్‌ ప్రశాంతం

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమషన్‌ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు తొలిరోజు శనివారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి.

Published : 04 Jun 2023 03:58 IST

చిట్టినగర్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమషన్‌ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు తొలిరోజు శనివారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఉదయం 10 గంటలకు పరీక్షకుగాను 8.30 గంటలకే అభ్యర్థులు కేంద్రానికి చేరుకున్నారు. వారికి సంబంధించిన హాల్‌టిక్కెట్లు, ఐడీ కార్డులతో పాటు బయోమెట్రిక్‌ ద్వారా ముఖ ఆధారిత తనిఖీలు నిర్వహించిన అనంతరం సిబ్బంది కేంద్రంలోకి అనుమతించారు. 9.45 గంటలకు గేట్లు మూసివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని