నినదిస్తూ.. నిలదీస్తూ..
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తెదేపా శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు. పార్టీ ముఖ్యనాయకులు... కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఈ నిరసనల్లోపాల్గొంటున్నారు.
ఉయ్యూరు: వైవీబీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన
ఈనాడు, అమరావతి - న్యూస్టుడే బృందం : కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తెదేపా శ్రేణుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు. పార్టీ ముఖ్యనాయకులు... కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఈ నిరసనల్లోపాల్గొంటున్నారు. తమ అధినేత చంద్రబాబును వేధింపులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కేసులను ముఖ్యమంత్రి జగన్ పెట్టిస్తున్నారంటూ తెదేపా నాయకులు పేర్కొంటున్నారు. చంద్రబాబుకు తోడుగా మేమున్నామని.. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేస్తున్నారు.
పామర్రు: నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాల వద్ద తెదేపా,జనసైనికుల నిరసన
- గుడివాడ తెదేపా కార్యాలయంలో తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నల్ల కండువాలు వేసుకుని దీక్షా శిబిరంలో కూర్చున్నారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరి పాల్గొని సంఘీభావం తెలిపారు. చంద్రబాబుకే తమ మద్దతు అని పోస్ట్కార్డుల ఉద్యమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావు ఆరంభించారు.రి పెనమలూరు నియోజకవర్గ తెదేపా కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు దీక్షలో పాల్గొనగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హాజరయ్యారు.
- మచిలీపట్నం నియోజకవర్గ తెదేపా కార్యాలయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో కూర్చొని నిరసన తెలియజేశారు.రి పామర్రు నియోజకవర్గం.. నిమ్మకూరులో నందమూరి తారక రామారావు దంపతుల విగ్రహాల వద్ద గ్రామ సర్పంచి పడమట శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కలిసి నిరసన తెలియజేశారు. పమిడిముక్కలలో తెదేపా, జనసేన నాయకులతో కలిసి నిర్వహించిన రిలే దీక్షలో నియోజకవర్గ ఇన్ఛార్జి వర్ల కుమార్రాజా పాల్గొన్నారు. రి అవనిగడ్డలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.రి గన్నవరం నియోజకవర్గంలో తెదేపా కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలు చేయగా... తెలుగు యువత జిల్లా దండమూడి చౌదరి పాల్గొన్నారు. మండల అధ్యక్షలు జాస్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
- పెడనలో తెదేపా బాధ్యుడు కాగిత కృష్ణప్రసాద్, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదవ్యాస్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు.
మచిలీపట్నం: దీక్షా శిబిరం వద్ద సర్వమత ప్రార్థనల్లో కొల్లు రవీంద్ర, శ్రేణులు
పెనమలూరు: బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో...
విజయవాడ తూర్పు: నల్ల బెలూన్లు వదిలి నిరసన తెలుపుతున్న గద్దె అనురాధ, నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Chandrababu: యువత భారీ బైక్ ర్యాలీ.. విజయవాడలో చంద్రబాబుకు ఘనస్వాగతం
[ 01-12-2023]
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయం నుంచి అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. -
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
[ 01-12-2023]
నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు. తాము తెలంగాణ భూభాగంలోకి వెళ్లలేదని చెప్పారు. -
పాతాళానికి గంగమ్మ
[ 01-12-2023]
ఇష్టానుసారంగా సాగుతున్న భూగర్భజల వినియోగం ప్రమాదకర పరిస్థితులకు చేరువ చేస్తోంది. -
రబీ సాగేదెలా..?
[ 01-12-2023]
రబీ సీజన్ ఆరంభంలోనే సాగునీటి కొరత అన్నదాత ముందర కాళ్లకు బంధం వేస్తోంది. ఖరీఫ్ కష్టాలు అధిగమించిన రైతులకు అడుగంటిన పంటకాలువలు నేడు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు చేరాలి
[ 01-12-2023]
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ కావాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్నజీర్ ఆకాంక్షించారు. -
ఉరకలెత్తిన ఉత్సాహం
[ 01-12-2023]
జానపద, కూచిపూడి నృత్యాలు, సంగీత గానం ఇలా అనేక ప్రదర్శనలు, యువత కేరింతలతో కృష్ణావిశ్వవిద్యాలయం హోరెత్తిపోయింది. -
జగనే ఎందుకు కావాలి.. మేమెందుకు రావాలి
[ 01-12-2023]
వైకాపా ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ఏపీకు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం బాపులపాడులో అభాసుపాలైంది. -
కుటుంబం ఒకటయా.. కేంద్రాలే వేరయా..!
[ 01-12-2023]
ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా ఉండడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. చందర్లపాడులోని తొమ్మిది బూత్ల్లో 8206 మంది ఓటర్లు ఉన్నారు. -
చెదిరిన సొంతింటి కల
[ 01-12-2023]
పేరుకే సహకార సంఘం.. కానీ అడుగడుగునా అక్రమాలే. ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ సహకార సంఘంలో పారదర్శకత నేతిబీర చందంగా మారింది. -
కదలనున్న అక్రమాల డొంక
[ 01-12-2023]
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర సహకార గృహనిర్మాణ సంఘంలో వెలుగుచూసిన అక్రమాలు నిగ్గు తేలనున్నాయి. -
మూడు రోజుల మురిపెం..!
[ 01-12-2023]
ఎన్నెస్పీ మూడో జోన్ పరిధిలోని నూజివీడు, మైలవరం బ్రాంచి కెనాల్స్కు సాగర్ జలాలను మూడు రోజుల మురిపెంగా విడుదల చేశారు. -
11 అడుగుల కొండచిలువ కలకలం
[ 01-12-2023]
చల్లపల్లి మండలం పురిటిగడ్డలో బుధవారం రాత్రి 11 అడుగుల కొండచిలువ కలకలం సృష్టించింది. రాత్రి సమయంలో పురిటిగడ్డ ఎస్సీవాడ నుంచి రహదారి దాటుతూ స్థానిక జడ్పీ పాఠశాల గోడ వద్దకు వెళ్తుండడంతో గ్రామస్థులు చూశారు. -
నీళ్లన్నీ మాకే వదలాలి
[ 01-12-2023]
తూర్పు కృష్ణాలో కీలకమైన కౌతవరం నీటి పారుదల లాకుల వద్ద సాగునీటి విడుదలపై వైకాపా ప్రజాప్రతినిధి ఒత్తిడితో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. -
పోస్టుమార్టంపై వివాదం.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
[ 01-12-2023]
గుండెపోటుతో మృతిచెందిన వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం చేసే విషయంలో గురువారం మచిలీపట్నంలోని సర్వజనాసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
పనుల వెనుకబాటుపై మంత్రి ఆగ్రహం
[ 01-12-2023]
పెడన నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ పనుల వెనుకబాటుపై రాష్ట్ర మంత్రి జోగి రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సాధికార యాత్ర పేరుతో సామాజిక దందా: కొల్లు రవీంద్ర
[ 01-12-2023]
వైకాపా బీసీ సాధికార యాత్ర పేరుతో మచిలీపట్నంలో సామాజిక దందా చేశారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. -
దుర్గ గుడి ఏఈవో అరెస్టు
[ 01-12-2023]
వృద్ధ దంపతులను కారుతో ఢీకొట్టి గాయాలపాలు చేసిన కనకదుర్గమ్మ గుడి ఏఈవో వెంకటరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Maa Oori Polimera 2: ఓటీటీలోకి ‘పొలిమేర 2’.. వారికి 24 గంటల ముందే స్ట్రీమింగ్
-
IPL 2024: ఐపీఎల్కు ‘షెడ్యూల్’ సమస్య.. ఈసీ నిర్ణయం తర్వాత తేదీల ప్రకటన
-
Robbery: తుపాకీ గురిపెట్టి.. బ్యాంకులో ₹18 కోట్లు దోపిడీ
-
Hanamkonda: సీఐ కుమారుడి నిర్లక్ష్యం.. కారు ఢీకొని మహిళ మృతి
-
Israel: హమాస్ ‘పన్నాగం’ ఇజ్రాయెల్కు ముందే తెలుసు..? కానీ..!
-
Mission Raniganj: రివ్యూ: మిషన్ రాణిగంజ్.. జస్వంత్సింగ్గా అక్షయ్ చేసిన సాహసం