పల్లెల్లో పాల ప్రగతి
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తరువాత ప్రధాన జీవనాధారమైన పాడి పరిశ్రమపై రైతులు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో మాగాణి భూములున్న గ్రామాల్లోనే అధికంగా పాల ఉత్పత్తి జరిగేది. వాణిజ్య పంటలు సాగు చేస్తున్న
శీతాకాలంలో డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు తమలపాకు తోటలకు భారీ నష్టం కలిగించే ఎండు తెగులు, ఆకు మొదలు కుళ్లు నివారణకు రైతులు సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని తూర్పుగోదావరి జిల్లా రామన్నగూడెం తమలపాకు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త రమాదేవి తెలిపారు. ఎండు తెగులు లక్షణాలు రెండు రకాలుగా కనిపిస్తాయి. భూమికి దగ్గరగా ఉన్న ఆకులపై ఒక రకం మచ్చలు, గుండ్రంగా లేని పక్షంలో గోధుమ రంగు వలయాలతో ఉండి క్రమేణ నల్లగా మారతాయి. వీటి వల్ల ఆకులు కుళ్లి నాణ్యత తగ్గుతుంది. రెండో రకం మచ్చలు జేగురు వర్ణంలో వలయాలు లేకుండా ఉంటాయి. ఈ తెగులు వేరుకు ఆశించినప్పుడు గోదుమ వర్ణంలోకి మారి కుళ్లిపోతాయి. తీగలు పసుపు రంగులోకి మారి వేరు కుళ్లడం వల్ల నీరు, పోషక పదార్థాలు అందక చనిపోతాయి. నెలకు ఒకసారి ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని ఒక లీటరు మందును ఒక మీటరు దూరానికి భూమిలోని చాళ్లలో పోయాలి. ఆకులపై 15 రోజులకు ఒకసారి 0.5 శాతం బోర్డో మిశ్రమాన్ని 200 లీటర్ల మందు నీటిని పిచికారీగా ఫిబ్రవరి నెల వరకు వాడాలి. ఇలా చేయకపోతే ఈ తెగుళ్లను అరికట్టడం సాధ్యం కాదని వివరించారు.
- న్యూస్టుడే, పొన్నూరు
రైతు ప్రశ్న - శాస్త్రవేత్త సలహా
- న్యూస్టుడే, సత్తెనపల్లి
వరిలో మానిపండు తెగులు.. అగ్గితెగులు నివారణకు సస్యరక్షణ చర్యలు తెలియజేయగలరు.
- బి.కోటేశ్వరరావు, వడ్డవల్లి
వరిలో దిగుబడి తగ్గేలా చేసే మానిపండు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైట్ 2.5 గ్రాములు లేదా కార్బండిజిమ్ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజెల్ 0.6 గ్రాము లేదా ఐసోఫ్రోథయొలేన్ 1.5 మి.లీ. లేదా కాసుగామైసిన్ 3ఎల్ 2.5. మి.లీ. లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేయాలి.
- డాక్టర్ జి.శివనారాయణ, ప్రిన్సిపల్ సైంటిస్టు(ఎక్స్టెన్షన్), లాంఫాం, గుంటూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా