భార్య అలిగి వెళ్లిందని భర్త ఆత్మహత్య
భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని గుర్రాలచావిడి పెద్దమసీదు వద్ద ఇది జరిగింది. అర్బన్ పోలీసుల వివరాల మేరకు..
చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్టుడే : భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని గుర్రాలచావిడి పెద్దమసీదు వద్ద ఇది జరిగింది. అర్బన్ పోలీసుల వివరాల మేరకు.. నగరం మండలం సజ్జావారిపాలేనికి చెందిన షేక్ సుభాని (33)తో చిలకలూరిపేటకు చెందిన నజీమాతో వివాహం జరిగింది. చిలకలూరిపేటలోనే దంపతులు ఉండేవారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. భర్త సుభానీ లారీడ్రైవర్. తరచు మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. దీంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి భార్య నజీమా అలిగి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన సుభాని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదివారం పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
SS Rajamouli: త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం.. జపాన్లో మూవీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?