AP News: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు కరోనా
ఏపీలో కొవిడ్ థర్డ్వేవ్ రోజు రోజుకీ ఉద్ధృతమవుతోంది. తాజాగా... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన స్వల్ప లక్షణాలతో
అమరావతి: ఏపీలో కొవిడ్ థర్డ్వేవ్ రోజు రోజుకీ ఉద్ధృతమవుతోంది. తాజాగా... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన స్వల్ప లక్షణాలతో హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)