నేటి నుంచి 24 వరకు ఐదు రైళ్ల రద్దు
రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు ప్యాసింజరు రైళ్లను ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు
గుంటూరు రైల్వే, న్యూస్టుడే: రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు ప్యాసింజరు రైళ్లను ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. రేపల్లె-తెనాలి (07873), తెనాలి-రేపల్లె(07874), రేపల్లె-తెనాలి(07875), తెనాలి-రేపల్లె(07876) ప్యాసింజరు రైళ్లను శుక్రవారం నుంచి నాలుగు రోజులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కాచిగూడ-నడికుడి-కాచిగూడ మధ్య నడిచే రైలు(00791/07792)ను రద్దు చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్