logo

బీఈడీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో గురువారం బీఈడీ 2వ సెమిస్టర్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల విధులకు హాజరైన నలుగురికి కొవిడ్‌ లక్షణాలుండడంతో వారి స్థానంలో వేరే సిబ్బందిని నియమించారు

Published : 21 Jan 2022 04:33 IST

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో గురువారం బీఈడీ 2వ సెమిస్టర్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల విధులకు హాజరైన నలుగురికి కొవిడ్‌ లక్షణాలుండడంతో వారి స్థానంలో వేరే సిబ్బందిని నియమించారు. పరీక్షలన్నీ సజావుగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నామని, గదులను శానిటైజ్‌ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని