కనీస పరిజ్ఞానం లేకుండా రైతుకు సేవలెలా?
ధాన్యం సేకరణ, తేమ శాతం పరీక్షలు, వివరాల నమోదుపై కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రైతులకు సేవలెలా అందిస్తారని రైతుభరోసా కేంద్రం సిబ్బందిపై రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్ ఆగ్రహం వ్యక్తం చేశారు
రాంభొట్లపాలెం(చెరుకుపల్లి గ్రామీణ), కర్లపాలెం, న్యూస్టుడే : ధాన్యం సేకరణ, తేమ శాతం పరీక్షలు, వివరాల నమోదుపై కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రైతులకు సేవలెలా అందిస్తారని రైతుభరోసా కేంద్రం సిబ్బందిపై రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం చెరుకుపల్లి మండలం రాంభొట్లపాలెంలోని ఆర్బీకే, కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సమీపంలోని ఎఫ్సీఐ గోదామును ఆయన తనిఖీ చేశారు. రైతులకు అందించే సేవలపై రాంభొట్లపాలెంలో సిబ్బందిని ప్రశ్నించగా, సరైన సమాధానం రాలేదు. తాను మరోసారి వచ్చే సరికి మార్పు కనిపించాలని వీరపాండ్యన్ ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం