31 వరకు ఆరు రైళ్ల రద్దు
రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరు ప్యాసింజరు రైళ్లను ఈనెల 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. రేపల్లె-తెనాలి(07873), తెనాలి-రేపల్లె
గుంటూరు రైల్వే: రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరు ప్యాసింజరు రైళ్లను ఈనెల 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. రేపల్లె-తెనాలి(07873), తెనాలి-రేపల్లె (07874), రేపల్లె-తెనాలి (07875), తెనాలి-రేపల్లె (07876), కాచిగూడ-నడికుడి-కాచిగూడ మధ్య నడిచే రైళ్లను (00791/07792)ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM