28 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఏపీ సార్వత్రిక విద్యాపీఠానికి సంబంధించి 2021-22 విద్యాసంవత్సరానికి పది, ఇంటర్ తరగతుల్లో ప్రవేశం పొందేందుకు తత్కాల్ కింద దరఖాస్తు చేసుకోవాలని జిల్లా
మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్టుడే: ఏపీ సార్వత్రిక విద్యాపీఠానికి సంబంధించి 2021-22 విద్యాసంవత్సరానికి పది, ఇంటర్ తరగతుల్లో ప్రవేశం పొందేందుకు తత్కాల్ కింద దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా సుల్తానా తెలిపారు. ఆన్లైన్లో ఈనెల 28 వరకూ సమర్పించవచ్చన్నారు. పదో తరగతి అభ్యర్థులు తత్కాల్ రుసుము రూ.300, ఇంటర్కు రూ.500 ఈనెల 31లోగా చెల్లించాలన్నారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్స్ జిల్లా కో-ఆర్డినేటర్ ఎన్.బాబూరావును (8008403506 నెంబరులో) సంప్రదించాలని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు