దుర్గగుడి హుండీ ఆదాయం రూ.1.76 కోట్లు
దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు పదిహేను రోజుల్లో వేసిన కానుకలను మంగళవారం లెక్కించారు. 29 హుండీల్లో కానుకలను లెక్కించగా రూ.1,76,44,969
ఇంద్రకీలాద్రి, న్యూస్టుడే: దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు పదిహేను రోజుల్లో వేసిన కానుకలను మంగళవారం లెక్కించారు. 29 హుండీల్లో కానుకలను లెక్కించగా రూ.1,76,44,969 ఆదాయం వచ్చింది. కానుకలతోపాటు 598 గ్రాముల బంగారం, 4.045 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దేవస్థానం ఉద్యోగులు, సేవా సిబ్బంది కానుకల లెక్కింపులో పాల్గొన్నారు. దేవస్థానం ఈవో భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడు, సభ్యురాలు నాగవెంకట వరలక్ష్మి పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!