చిత్రవార్తలు
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్గా రంజిత్బాషా గురువారం నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
రంజిత్బాషా బాధ్యతల స్వీకరణ
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్గా రంజిత్బాషా గురువారం నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
కొండపల్లి బొమ్మ... మాస్క్ పెట్టిందమ్మా
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఏనుగు బొమ్మ గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచిస్తూ మావటి, ప్రయాణికులకు ఇలా మాస్కును ధరింపజేశారు.
- ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు