Andhra News: వివేకా హత్య కుట్రలో జగన్‌ ప్రధాన భాగస్వామి: యనమల

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య నేరపూరిత కుట్ర అని ఇందులో సీఎం జగన్‌ ప్రధాన భాగస్వామి అని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. నిందితుల...మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య నేరపూరిత కుట్ర అని ఇందులో సీఎం జగన్‌ ప్రధాన భాగస్వామి అని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. నిందితుల

Updated : 05 Mar 2022 13:49 IST

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య నేరపూరిత కుట్ర అని ఇందులో సీఎం జగన్‌ ప్రధాన భాగస్వామి అని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. నిందితుల జాబితాలో అవినాష్‌తో పాటు జగన్‌ పేరు కూడా కూడా చేర్చాలని డిమాండ్‌ చేశారు. వివేకా హత్య వెనుక ఎవరున్నారో వివేకా కుమార్తె, అల్లుడు సీబీఐకి వాంగ్మూలంలో ఇచ్చారని యనమల చెప్పారు. వైకాపా నేతలకు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అర్థం తెలియదని ఎద్దేవా చేశారు. రాజధానిపై మరో చట్టం చేసినా ఇదే పరిస్థితి ఎదురవుతుందని యనమల ఓ ప్రకటనలో అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని