విద్యుదాఘాతంతో టింబర్ డిపో దగ్ధం
పట్టణంలోని పార్థసారథినగర్లో బాబాఫక్రుద్దీన్కు చెందిన టింబర్ డిపోలో శుక్రవారం విద్యుదాఘాతంతో కలప దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు రేగడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమీపంలో నివాసాలు
మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ధర్మవరం, న్యూస్టుడే: పట్టణంలోని పార్థసారథినగర్లో బాబాఫక్రుద్దీన్కు చెందిన టింబర్ డిపోలో శుక్రవారం విద్యుదాఘాతంతో కలప దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు రేగడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమీపంలో నివాసాలు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక అధికారి రాజు, సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే డిపోలోని కలప కాలిపోయింది. రూ.35 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత టింబర్ డిపో యజమాని బాబాఫక్రుద్దీన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా