1.51 లక్షల జెండాలు పంపిణీ చేద్దాం
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం. అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలి. 1.51 లక్షల జాతీయ జెండాల పంపిణీకి సిద్ధం చేయాలి’ అని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ కేతన్గార్గ్
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం. అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలి. 1.51 లక్షల జాతీయ జెండాల పంపిణీకి సిద్ధం చేయాలి’ అని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం తర్వాత ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ కేతన్గార్గ్తో కలిసి ఆమె జిల్లా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వేడుకలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పరేడ్ మైదానంలోకి సాధారణ ప్రజలు కూడా వస్తారని, ఆ మేరకు ఏర్పాట్లు, వసతులు కల్పించాలని సూచించారు. శకటాల తయారీ, స్టాళ్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో మెరుగైన పనితీరు కనబరిచిన వారిని అవార్డులకు ఎంపిక చేయాలన్నారు. ఈనెల 10లోపు జాబితాలు పంపాలని ఆమె సూచించారు.
430 అర్జీలు స్వీకరణ: సోమవారం స్పందన కార్యక్రమంలో 430 మంది బాధితులు తమ సమస్యలను వినతి పత్రం రూపంలో అందజేశారు. భూ సమస్యలు, పింఛన్లు, సదరమ్ ధ్రువీకరణ తదితర సమస్యలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి. అర్జీలు స్వీకరించిన వారిలో డీఆర్ఓ గాయత్రీదేవి, ఆన్సెట్ సీఈఓ కేశవనాయుడు, ఆర్డీఓ మధుసూదన్, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.
ఆ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు వద్దు: విద్యాలయాలు, ఆధ్యాత్మిక మందిరాలు, ఆస్పత్రుల సమీపాల్లో మద్యం దుకాణాలు, బార్-రెస్టారెంట్ల ఏర్పాటుకు లైసెన్సు ఇవ్వొద్దని సీపీఐ, దాని అనుబంధ సంఘాల నాయకులు డిమాండు చేశారు. సోమవారం కలెక్టర్ నాగలక్ష్మికి విన్నవించారు. ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, మహిళా సమాఖ్య నాయకులు సంతోష్, చిరంజీవి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ