logo

తిరంగా.. మది మురవంగా!

ఆజాదీకా అమృత్‌ మహోత్సవం పురస్కరించుకుని ఉమ్మడి జిల్లాలో ఘనంగా సంబరాలు జరుపుకొంటున్నారు. స్వాంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఊరువాడా జాతీయ జెండాలతో భారీ  

Updated : 13 Aug 2022 04:44 IST

సోమందేపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో..

ఆజాదీకా అమృత్‌ మహోత్సవం పురస్కరించుకుని ఉమ్మడి జిల్లాలో ఘనంగా సంబరాలు జరుపుకొంటున్నారు. స్వాంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఊరువాడా జాతీయ జెండాలతో భారీ ప్రదర్శనలు చేస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు వేడుకల్లో భాగస్వాములవుతున్నారు. చిన్నా పెద్దా కలిసి దేశభక్తి చాటుతున్నారు.

  - న్యూస్‌టుడే బృందం

పామిడిలో శ్రీచైతన్య పాఠశాల ఆధ్వర్యంలో 250 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

డి.హీరేహాళ్‌: మడెనహళ్లి ఉన్నత పాఠశాలలో కూరగాయలతో జెండా

ముదిగుబ్బ బాలికల ఉన్నత పాఠశాలలో..

రొద్దంలో ముస్లింల ప్రదర్శన

జేఎన్‌టీయూలో జాతీయ జెండాలు ప్రదర్శిస్తున్న ఉపకులపతి రంగజనార్దన తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని